వారణాసి లొ కబీర్ దాసజీ మఠం ఉందని దానికి గురుపరంపర ఉందని దాన్ని తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదివితీరాల్సిందే ,కాశీ వెళ్ళినప్పుడు తప్పక చూడండి
వెల 80 ;పుటలు 120
ఇది ఒక దివ్యానుభవం రెండు సార్లు చార్ ధాం కీ యాత్ర చేసిన అదృష్టం కలిగింది ఆ దివ్య భూముల్లో ఎన్నో మధురానుభూతులు అవి దీంట్లో కనిపిస్తాయీ మీరు చూడ వచ్చు చదువ వచ్చు వెల 80 పుటలు 100
మా నాయన గారు గొప్ప ఆదర్శం మా నాయనగారి ఆదర్శ వంతమైన జీవితం అందరికి తెలియాలని న తపన ఆయన ప్రేరణ నన్ను బహు గ్రంధ కర్తను చేసింది
మా నాయన్గారిని గూర్చి నేనే చెప్పాలి మీరు కూడా మీనా యనగారిని గురిం చి చెప్పే ప్రయత్నం చేయండి ఆయన అసంకలిత రచనలు దీంట్లో భాగం
బోయ జంగయ్య వో గొప్ప రచయిత దాంట్లో ఇప్ప పూలు అడిపూలు మాత్రా మే ఈ ఎమ్. ఫిల్ లో భాగం సీతా లక్ష్మి వో మంచి పరిశోదకురాలు మిత్రులు లక్ష్మణరావు గారి భార్య అయన ప్రేరననే ఈ పరిశోదన నేను మార్గ దర్శకుడిని
సంస్కృత మూలా నికి తెలుగు స్వేచానువాదం ఇది జంధ్యాల్ నరసింహ శాస్త్రి గారి గ్రంధాలయం పుస్తకాలూ నాకు రావడం తో దీని మూలం వచ్చింది దీని అనువాదం మా అన్నగారు చెరువు రామ కృష్ణ శంకర స్వామి గారు చేశారు
ఈ గ్రంధం విశ్వనాథ వారి విశేష కవిత ల సంకలనం ఇవన్ని మరో 200 ఏళ్ళు బతకాలి అనే తపన వీటి సేకరణ కు కారణం ఇలా పోర్వకవుల రచనై సేకరించి ముద్రించి ఆ మహాత్ములను మరో 200 ఏళ్ళు బ్రతికించ ప్రార్ధన
వరంగల్ జిల్లా లో చాలా దర్శనీయ స్తలాలున్నై ఈ పరిశోధన వరంగల్ జిల్లా విజ్ఞాన సర్వస్వం గంజి వెంకట్ రత్నం గారు త యారు చేసిన దాంట్లో జత చేసుకోడానికి ఉపయుక్త మై యిం ది
పుటలు 160 వేల 150
ఒక అముద్రిత తెలుగు వ్రాత ప్రతి జంధ్యాల నృసింహ శాస్త్రి గారి చే వ్రాతతో ప్రతి. అలాగే 'సంకలనం చేశాను .అ సంపూర్ణం పుస్తకం వ్రాసుకుని దాచుకుని చదువుకోవడం లో రచయిత ఆనందం కనిపిస్తుంది
;100 పేజీలు వేల రూ 80
మిత్రులు జవీర రాజు గారు నేను కలిసి కాకతీయుల అనుగ్రహం తో ఈ వేయి ఎనిమిది పద్యాల కావ్యం ఒక ఆరు నెలల కాలం వ్రాసాము .ఓ 500 ఏళ్ల కు ముందు నరసింహ కవి వ్రాసారట అలభ్యం
ఇప్పుడు మా కావ్యం ఇది లభ్యం
దేవీ నవరాత్రుల లో పూజా విధానానికి వినియోగించుకొనే సమగ్ర పుస్తకము
మా నాయన గారి దీక్షవిధాన్నాన్ని చూసాక ఈ పుస్తకం సిద్ధం చేశాను . సర్వాభీష్ట సిద్ధి కి తప్పక వినియోగించుకోండి జగన్మాత అనుగ్రహ పా త్రులు కండి .
ఇదొక తాళపత్ర ప్రతి 1850 పద్యాలు అముద్రితం సంపూర్ణం 250 ఏళ్ల క్రింద వ్రాసుకున్నది కాలం తెలియదు సీతారామంజనేయం లాంటిది వేదాంత గ్రంధం దీని పరిష్కరించే అదృష్టం నాకు లభించింది
హొయసల శిల్పం గూర్చి తెలుగులో మంచి పుస్తకం కనపడ లేదు వారి శిల్పం లో ఆలయ నిర్మాణం లో వారె సాటి
ఇంత మంచి పుస్తకం హరి కుముద వల్లి వ్రాయటం విశేషం .
ఈ టైటిల్ పేజి చాలు పుస్తకం గొప్పదనం చాటటానికి
శ్రీ శ్రీ విశ్వనాథ కవ్యుద్ఘ అన్నాడు అయన ను గురించి నేను వ్రాసిన వ్యాసాలు శ్రీ శివానంద మూర్తి గురుదేవుల సమస్త ముద్రిస్తున్న సుపథ ముద్రించింది వాటి సంకలనం భ్రష్ట యోగిని కవి జన్మ బడసినాడ అంటారు విశ్వనాథ ఆయన కవిత్వ మూలాలు వెతికిన పరిశోదన వ్యాసాలు
వెల 130 పుటలు 80
ఇది హరి వంశం లో జన్మించిన వారి విశేషాలు కలిగిన పుస్తకం మీరు హరి వంశీకులు ఐతే మీ వివరాలు పంపండి దీంట్లో జత చేస్తాం లేదా న 9849392400 కు సంప్రదించండి మీరు ఇలా చేస్తే మీ బందువులందరిని ఫోటోల తో సహా చూద వచ్చు
ఇలా చేసి చూడండి
వేల 120 పుటలు 156
కాకతీయుల శిల్పాలు ఎన్నో మాట్లాడు తా య్ ఎటొచి వాటి గోల పట్టించు కొనే వాడులేడు అదే న ఘోష
బొమ్మలు చెప్పిన కమ్మని కథలు వినగలిగితే అవి చరిత్రకు జోడిస్తే మాత్రమే సంపూర్ణ చరిత్ర అవుతుంది చరిత్ర పరిశోధకులా ర ఆలోచించండి విశ్వ విద్యాలయ అధ్యాపకులు తమ విద్యార్ధులకు అలా టి బుద్ధి ప్రసాదించండి
వేల 125 పుటలు 104