Wednesday, 1 June 2016

 ఒక 60 ఏ ళ్ళ  విశ్వనాథ  కవితల సంకలనం
1916నుచి 1976 వరకు



వెల 80     పుటలు  196
విశ్వనాథ  దేశం ;పట్టలేనంత కవి  అందుకే శ్రీ శ్రీ  వారిని  కవుద్ఘ అన్నారు .తెలుగు వారి గోల్డ్ నిబ్బు ఆయన తెలుగు లో ముట్టుకొని సాహిత్య ప్రక్రియ లేదు .;పట్టిందల్లా బంగారం చేసిన వారు 1916 నుంచి  అనేక ఖండ కావ్యాలు వ్రాశారు బ్రాహ్మీమయ మూర్తి  .అప్రద్ధుష్యులు  ఇది  పరిశోధన ........
      వెల 150                         పుటలు  280

 హరి  బాలా త్రిపుర సుందరి  ఆకాశవాణి  ఇతర వ్యాసాల సంకలం  రచయిత్రి  ని గురించి  ఈ  పేజి  తెలుపుతోంది చింతలపాటి  వారి ఆడపడుచు .. ఆమె కుమార్తే  హరి శ్రీ లక్ష్మీ మంగలదీప్తి  అట్ట పైన ఆమె ఫోటో  దీప్తి ప్రస్తుతం ఆమె  కమర్ష్ యె ల్  టాక్స్ డిపార్టుమెంటు లో అసిస్టెంట్ కమీషనర్

;పుస్తకమ్  వెల  రూ 50  పుటలు 80

No comments:

Post a Comment