ఆంధ్ర దేశం లో మా పేద నాయనగారు ఒక్కరే పంచ సహస్రావధాని హరి వంశీకులు జంధ్యాల వారికి దత్తులు వారి కుమార్తె కుసుమ కుమారి ఆవిడ సచివాలయం లో 'సం యుక్త కార్యదర్శిగా పనిచేసి ;పదవీ విరమణ చేసారు ఆ తరువాత తమ తండ్రిగారి ని గురించి పుస్తకాలూ వ్రాయటం మొదలు పెట్టారు ఇ వాలి టి కి మూ డు పుస్తకా లు ముద్రిఇంచారు .ఇది ఆమె తండ్రిగారి మీద గల గౌరవం
ఈ మూడిటి లో మొదటిది హైదరాబాద్ లో రవీంద్ర భారతి లో తెలుగు అవధా నుల సభ లో గొప్ప సన్మానం చేయించింది .
వెల 130 పుటలు 160
ఈ పుస్తకం తిరుపతి లో జరిగిన కృష్ణదేవరాయ ఉత్సవాలలో గొప్ప సన్మానం చేయించింది .
వెల 150 పుటలు 188
ఆమె తండ్రిగారి అసంకలిత అముద్రిత సాహిత్యం ముద్రించి ఇతరులుకుడా తనలాగా గతించిన తల్లి దండ్రుల సాహిత్యం ముద్రించి సాహిత్య చరిత్ర లో వారికీ సమున్నత స్థానం కల్పించి కృతకృత్యులు కావాలనే ప్రేరనకలిగిస్తోఓంది .
మా బావగారు శ్రీ గుడిపాటి కోటేశ్వర శర్మ పిల్లలు చంద్ర ఆదిత్య సా ఫ్ట్ వేర్ ఇంజినీర్ లండన్ లో , కోడలు రాధిక రోబోటిక్స్ లో పి. హె చ్ .డి కూతురు సింధుర యం టెక్ ,అల్లుడు డా .కలపట పు సాయి రాం
వెల 150 పుటలు 292
ఈ మూడిటి లో మొదటిది హైదరాబాద్ లో రవీంద్ర భారతి లో తెలుగు అవధా నుల సభ లో గొప్ప సన్మానం చేయించింది .
వెల 130 పుటలు 160
ఈ పుస్తకం తిరుపతి లో జరిగిన కృష్ణదేవరాయ ఉత్సవాలలో గొప్ప సన్మానం చేయించింది .
వెల 150 పుటలు 188
ఆమె తండ్రిగారి అసంకలిత అముద్రిత సాహిత్యం ముద్రించి ఇతరులుకుడా తనలాగా గతించిన తల్లి దండ్రుల సాహిత్యం ముద్రించి సాహిత్య చరిత్ర లో వారికీ సమున్నత స్థానం కల్పించి కృతకృత్యులు కావాలనే ప్రేరనకలిగిస్తోఓంది .
మా బావగారు శ్రీ గుడిపాటి కోటేశ్వర శర్మ పిల్లలు చంద్ర ఆదిత్య సా ఫ్ట్ వేర్ ఇంజినీర్ లండన్ లో , కోడలు రాధిక రోబోటిక్స్ లో పి. హె చ్ .డి కూతురు సింధుర యం టెక్ ,అల్లుడు డా .కలపట పు సాయి రాం
వెల 150 పుటలు 292
No comments:
Post a Comment